నేను ఆది మధ్యాంత రహితుడనై ఉన్నాను. నేను దప్ప శాశ్వతమైనది, సత్యమైనది మరేది లేదు. నన్ను ఆశ్రయించిన వాడు తప్పక ముక్తిని పొందుచున్నాడు. ఇందులో సందేహమే లేదు.
3.రుద్రుడు తన తండ్రియైన బ్రహ్మ ను ఎందుకు మందలించాడు ?
--- గత ప్రశ్నకు జవాబు ---
2.హరిబ్రహ్మ లిద్దరి మద్యనుద్బవించిన దివ్యరూపమేది ? జ: అహంకార గుణ మావహించిన హరి, బ్రహ్మ లను ఉద్దరించడానికై వారి మద్యనుద్భవించినది. మహా శివలింగము అది అనంతము, అఖండము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి